Karnataka: మైసూరులో ప్రధాని మోదీ రోడ్ షోతో రహదారి అపవిత్రం, గో మూత్రం,పేడతో ఆ మార్గాన్ని శుభ్రం చేసిన కాంగ్రెస్ శ్రేణులు, ముగ్గురిపై కేసు నమోదు
ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్ (Congress) శ్రేణులు గో మూత్రం, పేడ (cow dung)తో శుభ్రం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైసూర్ కేఆర్ సర్కిల్ (Mysore KR circle) నుంచి హైవే సర్కిల్ వరకు ఈ రోడ్ షో ప్రధాని మోదీ రోడ్ నిర్వహించిన సంగతి విదితమే.
ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్ (Congress) శ్రేణులు గో మూత్రం, పేడ (cow dung)తో శుభ్రం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైసూర్ కేఆర్ సర్కిల్ (Mysore KR circle) నుంచి హైవే సర్కిల్ వరకు ఈ రోడ్ షో ప్రధాని మోదీ రోడ్ నిర్వహించిన సంగతి విదితమే. మోదీ రోడ్ షో కారణంగా ఆ మార్గం అపవిత్రమైందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. ఈ మేరకు ఆ రహదారిని ఆవు మూత్రం, పేడతో శుభ్రం చేశారు. రాజమార్గంలో మోదీ రోడ్ షో నిర్వహించడం చాలా పెద్ద తప్పని.. ఇది మైసూర్ రాజకుటుంబాన్ని అవమానించడమే అవుతుందని వారు తెలిపారు. అయితే క్లీనింగ్ పనులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Mysores-KR-circle-cleaned-up-with-cow-dung-after-PM-Narendra-Modis-roadshow
Tags
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement