Viral News: ఐసీయూలో చికిత్స పొందుతున్న ఖైదీ భార్య.. ఆమె నాలుగు నెలల బిడ్డకు పాలిచ్చి తల్లి మనసు చాటిన కొచ్చి సివిల్ పోలీస్ ఆఫీసర్ ఆర్య
పాట్నాకు చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ఓ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎర్నాకుళంలోని దవాఖానలో చేర్చారు.
Newdelhi, Nov 25: పాట్నాకు (Patna) చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో (Kerala) జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ఓ కేసులో ప్రస్తుతం జైలు (Jail)లో ఉన్నారు. మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎర్నాకుళంలోని దవాఖానలో చేర్చారు. నలుగురి పిల్లలకు ఠాణాలో ఆశ్రయమిచ్చారు. వారిలో తొమ్మిదినెలల చిన్నారి కూడా ఉన్నది. ఆకలితో ఆ బిడ్డ ఏడుస్తుండటంతో ఆపద సమయంలో కొచ్చి సివిల్ పోలీస్ ఆఫీసర్ ఆర్య తల్లి మనసు చాటుకున్నారు. బిడ్డకుపాలిచ్చి మానవత్వం చాటారు.
'Motherly Love': Kerala cop breastfeeds baby of hospitalised Patna woman#Kerala #Patna
Watch:https://t.co/UoDht2SsVA
— Zee News English (@ZeeNewsEnglish) November 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 25, 2023 09:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

