Bengaluru Shocker: బెంగళూరులో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన దుర్మార్గులు, 15 రోజుల క్రితం జరిగిన హత్య!

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు దుర్మార్గులు. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ హత్య జరిగి 15 రోజులు అయినట్లు తెలుస్తోండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shocking Bengaluru woman killed, chopped into 30 pieces(X)

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు దుర్మార్గులు. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ హత్య జరిగి 15 రోజులు అయినట్లు తెలుస్తోండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం, ఆలయ సంప్రోక్షణపై టీటీడీ ఈవో కీలక నిర్ణయం

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement