T20 World Cup 2022: ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో యూఏఈ తొలి విజయం, నమీబియాపై ఏడు పరుగుల తేడాతో విక్టరీ, సూపర్ 12 రౌండ్లోకి నెదర్లాండ్స్
నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఏలో ఇవాళ జరిగిన మ్యాచ్లో నమీబియాపై యూఏఈ ఏడు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నమీబియా ఓడిపోవడంతో.. గ్రూప్ ఏ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్ సూపర్ 12 రౌండ్లోకి ప్రవేశించింది.
నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఏలో ఇవాళ జరిగిన మ్యాచ్లో నమీబియాపై యూఏఈ ఏడు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నమీబియా ఓడిపోవడంతో.. గ్రూప్ ఏ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్ సూపర్ 12 రౌండ్లోకి ప్రవేశించింది. ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో యూఏఈ విజయం సాధించడం ఇదే మొదటిసారి. గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల సరసన శ్రీలంక చేరింది. ఇక గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సరసన నెదర్లాండ్స్ చేరింది. రేపు జరిగే గ్రూప్ బి మ్యాచ్లతో మరో రెండ్లు జట్లు సూపర్ 12కు కన్ఫర్మ్ అవుతాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Advertisement
Advertisement
Advertisement