Telangana: వీరంగం సృష్టించిన గంజాయి స్మగ్లర్లు.. చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారైన గంజాయి స్మగ్లర్లు, గతంలో ఇదే చెక్పోస్ట్ వద్ద ఘటన
గంజాయి స్మగ్లర్లు వీరంగం సృష్టించారు . చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు. కొద్ది రోజుల క్రితం ఇదే చెక్పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ను ఢీ కొట్టారు గంజాయి స్మగ్లర్లు.
గంజాయి స్మగ్లర్లు వీరంగం సృష్టించారు(Telangana). చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు. కొద్ది రోజుల క్రితం ఇదే చెక్పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ను ఢీ కొట్టారు గంజాయి స్మగ్లర్లు. భద్రాచలం బ్రిడ్జి చెక్పోస్ట్పై కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు స్మగ్లర్లు. స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి(Ganja Smugglers Create Chaos) పరారయ్యారు నిందితులు.
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా చోటుచేసుకుంది ఘటన. వరుసగా గంజాయి స్మగ్లింగ్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Ganja Smugglers Create Chaos, Hit Constable with Bike at Check post and Escape