Telangana: ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు, ఈ సేవాకేంద్రం వద్ద చెప్పులతో భారీ క్యూలైన్‌ ఇదిగో..

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈసేవా కార్యాలయం వద్ద ఆధార్ లింక్ చేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవనే అపోహతో ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు కట్టారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్‌లో నిలబడి అలసిపోయి ఇలా చెప్పులను క్యూలైన్‌లో పెట్టారు.

Huge queue with sandals for Aadhaar link at E seva office in Bhainsa town of Nirmal district

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈసేవా కార్యాలయం వద్ద ఆధార్ లింక్ చేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవనే అపోహతో ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు కట్టారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్‌లో నిలబడి అలసిపోయి ఇలా చెప్పులను క్యూలైన్‌లో పెట్టారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement