Secundrabad: సికింద్రాబాద్లోని మెట్టుగూడలో దారుణం.. బైక్పై వెళ్తున్న తల్లి, కొడుకులపై కత్తితో దాడి చేసిన దుండగులు, వీడియో ఇదిగో
సికింద్రాబాద్ లోని(Secundrabad) మెట్టుగూడలో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న తల్లి, కొడుకు లపై కత్తులతో దాడికి పాల్పడ్డారు దుండగులు.
సికింద్రాబాద్ లోని(Secundrabad) మెట్టుగూడలో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న తల్లి, కొడుకు లపై కత్తులతో దాడికి పాల్పడ్డారు దుండగులు.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యశ్వంత్, రేణుక పై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్న నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు. ఎస్సై తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Shocking incident at Secundrabad
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement