Telangana Shooter: నేషనల్ గేమ్ప్ లో పసిడితో మెరిసిన తెలంగాణ షూటర్ ఈషా సింగ్.. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్లో పసిడి పతకం కైవసం.. తెలంగాణ ఖాతాలో చేరిన తొలి పతకం
జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు. ఇప్పటికే మహిళల 100 మీటర్ల పరుగులో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణకు చెందిన మహిళా షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఈషా సింగ్ తెలంగాణ ఖాతాలో తొలి పతకాన్ని చేర్చింది.
Hyderabad, October 2: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సొంత రాష్ట్రం గుజరాత్లో (Gujarat) జరుగుతున్న జాతీయ క్రీడల్లో (National Games) తెలుగు క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు. ఇప్పటికే మహిళల 100 మీటర్ల పరుగులో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం (Gold Medal) సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణకు చెందిన మహిళా షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఈషా సింగ్ తెలంగాణ ఖాతాలో తొలి పతకాన్ని చేర్చింది.
వెరసి జాతీయ క్రీడల్లో రెండు తెలుగు రాష్ట్రాల ఖాతాల్లో రెండు పసిడి పతకాలు ఒకే రోజు చేరాయి. అంతేకాకుండా ఈ రెండు పతకాలను సాధించింది మహిళా క్రీడాకారులే కావడం గమనార్హం.
Advertisement
సంబంధిత వార్తలు
Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
Chaava in Telugu: బాలీవుడ్లో ఊపు ఊపిన సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ రానుంది! ఛావా తెలుగు వెర్షన్ను రిలీజ్ చేయనున్న గీతా ఆర్ట్స్
Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన మెటా.. ఫేస్బుక్ - ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
Presidents Rule In Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన, ఇక అన్ని అధికారాలు గవర్నర్ పరిధిలోనే ఉంటాయని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement