Telangana Shocker: విదేశాల నుంచి తీసుకువచ్చిన చాక్లెట్ తిని విద్యార్థి మృతి, వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన

తెలంగాణలోని వరంగల్‌ పట్టణంలో తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌తో ఎనిమిదేళ్ల బాలుడు ఉక్కిరిబిక్కిరై మృతి చెందాడు. సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Representational Image (Photo Credits: ANI)

తెలంగాణలోని వరంగల్‌ పట్టణంలో తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌తో ఎనిమిదేళ్ల బాలుడు ఉక్కిరిబిక్కిరై మృతి చెందాడు. సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజస్థాన్‌కు చెందిన కంగన్‌సింగ్‌ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చి కుటుంబంతో పాటు నలుగురు పిల్లలతో జీవిస్తున్నాడు.

ముంబైలో దారుణం, తాగిన మత్తులో స్నేహితుడి ఆ పార్టులో చపాతీ కర్రను గట్టిగా దూర్చిన మిగతా స్నేహితులు, తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు

ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చిన కంగర్ సింగ్ తన పిల్లలకు చాక్లెట్లు తీసుకొచ్చాడు. సందీప్ శనివారం తన పాఠశాలకు కొన్ని చాక్లెట్లు తీసుకెళ్లాడు. రెండో తరగతి విద్యార్థి నోటిలో చాక్లెట్ పెట్టగా అది గొంతులో ఇరుక్కుపోయింది. క్లాసులోనే కుప్పకూలిపోయి పోయాడు. ఉపాధ్యాయురాలు పాఠశాల అధికారులను అప్రమత్తం చేసింది.

పనిమనిషితో శృంగారం చేస్తూ బెడ్‌పైనే మరణించిన వ్యాపారి.. హత్య కేసు తన పీకకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడిన మహిళ.. భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో పడేసిన వైనం.. తర్వాత ఏమైంది??

వారు అతనిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MGH ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రక్షించేందుకు ప్రయత్నించినా సందీప్ ఊపిరాడక మృతి చెందాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement