Punjab Road Accident: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు టీచర్లు అక్కడికక్కడే మృతి, జీపు మధ్యలో ఇరుక్కుపోయిన మృతదేహాలు
పంజాబ్లోని ఫిరోజ్పూర్(Ferozpur)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతిచెందగా, మరో 11 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు.జలాలాబాద్ నుంచి వివిధ స్కూళ్లలో పనిచేసే 14 మంది టీచర్లు(Teachers) జీపులో ఎక్కారు
Ferozpur, Mar 24: పంజాబ్లోని ఫిరోజ్పూర్(Ferozpur)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతిచెందగా, మరో 11 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు.జలాలాబాద్ నుంచి వివిధ స్కూళ్లలో పనిచేసే 14 మంది టీచర్లు(Teachers) జీపులో ఎక్కారు.
వీరంతా ప్రతి రోజూ జీపులో వెళ్తుంటారు. ఖాయి ఫెమి కే గ్రామం సమీపంలో టీచర్లు ప్రయాణిస్తున్న జీపు.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడం వల్ల.. జీపు విండోలను బ్రేక్ చేసి మరీ మృతదేహాలను వెలికితీశారు. ఓవర్లోడ్ అయిన జీపు.. ట్రక్కును ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement