Dasara Celebrations in Edupayala Temple: 15 నుంచి ఏడుపాయల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో అంటే?
ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్రెడ్డి తెలిపారు.
Hyderabad, Oct 7: ఏడుపాయల వనదుర్గా భవానీ మాత (Edupayala Temple) సన్నిధిలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Dasara Celebrations) నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్రెడ్డి తెలిపారు. ఈ నెల15న మొదటి రోజు శరన్నవరాత్రి ఉత్సవాలను అమ్మవారికి పట్టు వస్రాలు సమర్పించి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేందర్రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
అమ్మవారు ఏ రోజు ఎలా అంటే?
- 15న తొలిరోజు శ్రీశైలపుత్రి (బాలా త్రిపుర సుందరి) అవతారంలో దర్శనం
- రెండో రోజు బ్రహాచారిని (గాయత్రీ దేవి)గా
- మూడో రోజు చంద్ర గంట (అన్నపూర్ణ) అవతారంలో
- నాలుగో రోజు కూష్మాండ (వనదుర్గా)గా
- ఐదో రోజు స్కంద మాత (మహాలక్ష్మి)గా
- ఆరో రోజు షష్టి కాత్యాయని (సరస్వతిదేవి)గా
- ఏడో రోజు కాల రాత్రి (దుర్గాదేవి)గా
- ఎనిమిదో రోజు మహా గౌరీ సిద్ధి రాత్రి (మహిషాసురా మర్ధిని)గా
- చివరి రోజు 9వ రోజు నవమి, దశమి (విజయదశమి) రాజరాజేశ్వరీదేవీగా దర్శనం ఇవ్వనున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement