Hyderabad Horror: హైదరాబాద్ ప్రగతినగర్ లో దారుణం.. యువకుడిని చంపి ఇన్ స్టాలో సెల్ఫీ వీడియో పోస్ట్.. పాత కక్షల నేపథ్యంలో దారుణం
హైదరాబాద్ ప్రగతినగర్ లో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని 20 మంది కలిసి దారుణంగా హత్య చేశారు.
Hyderabad, Apr 8: హైదరాబాద్ (Hyderabad) ప్రగతినగర్ లో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని 20 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. ఎస్ఆర్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూను హతుడిగా గుర్తించారు. గత ఏడాది స్థానికంగా జరిగిన తరుణ్ అనే వ్యక్తి హత్య కేసులో తేజస్ ఏ3 నిందితుడిగా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రగతినగర్ లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా తేజస్ నిలబడి ఉండగా.. తరుణ్ స్నేహితులు సుమారు 20 మంది ద్విచక్రవాహనాలపై వచ్చి తేజస్ను కత్తులతో పొడిచి చంపారు. హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో (Selfie Video) ద్వారా చిత్రీకరించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Representative Image (Photo Credits: IANS)
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement