Mani Nagaraj: జీవీ ప్రకాశ్కుమార్ ను నటుడిగా పరిచయం చేసిన దర్శకుడు ఇక లేరు..
తమిళ దర్శకుడు మణి నాగరాజ్ ఆకస్మిక మృతి.. కోలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి
Chennai, August 26: డైరెక్టర్ మణి నాగరాజ్ (Mani Nagaraj) గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన దర్శకుడు గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon) వద్ద కాక్క కాక్క చిత్రం నుంచి విన్నైతాండి వరుసవాయా చిత్రం వరకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్కుమార్ (G. V. Prakash Kumar), శ్రీదివ్య జంటగా నటించిన పెన్సిల్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.
జీవీ ప్రకాశ్కుమార్ ను హీరోగా వెండితెరకు పరిచయం చేసింది ఈయనే. ప్రస్తుతం వాసువిన్ కర్ఫైణెగన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నాగరాజ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement