Port Blair As Sri Vijaya Puram: పోర్టు బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం, శ్రీ విజయ పురంగా మారుస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

అండామాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ పేరును మారుస్తు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయ పురం"గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

Port Blair Renamed as Sri Vijaya Puram

అండామాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ పేరును మారుస్తు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయ పురం"గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. శ్రీ విజయ పురం విజయానికి ప్రతీక అని, స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులది ప్రత్యేక పాత్ర అని వెల్లడించారు. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ద‌మైన మ‌మ‌తా బెన‌ర్జీ! జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో చ‌ర్చ‌ల కోసం వెయిట్ చేసిన దీదీ..వైద్యులు రాక‌పోవ‌డంపై అస‌హనం

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement