Amith Sha In Telangana: కేసీఆర్ డబుల్ బెడ్రూం కాదు, కనీసం మరుగుదొడ్డి కూడా కట్టించలేదు, మునుగోడు బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్

మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పరిపాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు.

Union Home Minister Amit Shah (Photo Credits: PTI)

మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పరిపాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మారిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. డబుల్ బెడ్రూం కాదు, కనీసం తమ ప్రభుత్వం కట్టిస్తున్న మరుగుదొడ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement