COVID19 in India: దేశంలో 578కు పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య, కొత్తగా 6,531 కరోనా కేసులు, కొత్త వేరియంట్ నుంచి కోలుకున్న 151 మంది బాధితులు
దేశంలో కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా (COVID19 in India) నుంచి 7,141 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 75,841గా ఉంది. రికవరీ రేటు 98.40 శాతం ఉంది.
దేశంలో కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా (COVID19 in India) నుంచి 7,141 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 75,841గా ఉంది. రికవరీ రేటు 98.40 శాతం ఉంది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు (Omicron in India) పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్ నుంచి ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు. తెలంగాణలో ఒమిక్రాన్ 41 మందికి సోకగా, 10 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement