Coronavirus in India: దేశంలో కొత్తగా 15,786 కరోనా కేసులు నమోదు, నిన్న దేశ వ్యాప్తంగా 13,24,263 కరోనా పరీక్షలు
దేశంలో కొత్తగా 15,786 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,75,745 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు 3,35,14,449 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో కొత్తగా 15,786 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,75,745 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు 3,35,14,449 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 4,53,042కు చేరుకుంది. నిన్న దేశ వ్యాప్తంగా 13,24,263 కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన మొత్తం శాంపిళ్ల సంఖ్య 59,70,66,481 కు చేరింది.
Advertisement
సంబంధిత వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
India's Suicide Death Rate: భారత్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి
Advertisement
Advertisement
Advertisement