TDP Vs Janasena: దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన, టీడీపీ నేత సైదు గోవర్ధన్ను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ, వీడియో ఇదిగో..
టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ చేశారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత సైదు గోవర్ధన్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తక్షణమే ఆయనను కఠినంగా శిక్షించాలని దెందులూరు జనసేన నేతలు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ఎవరి అండ చూసుకొని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు అంటూ జనసేన నేతలు మండిపడ్డారు.
Janasena leaders rally to punish TDP leader in Denduluru constituency
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement