Andhra Pradesh: విల్లు ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ, సీఎం జగన్ అనుకోని గిఫ్ట్ వీడియో, విల్లు, బాణంతో పాటుగా మరొక గిఫ్ట్ అందించిన ఏపీ ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. అలాగే నటరాజుఅల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సత్కరించారు.

Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy presented a bow and a quiver to PM Modi (Pic Credit: IANS)

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. అలాగే నటరాజుఅల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సత్కరించారు. సభా వేదిక నుంచే వర్చువల్‌ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement