Video: దారుణమైన వీడియో ఇదిగో, బతికుండగానే మంత్రి రోజా గుండెపోటుతో చనిపోయారంటూ నివాళులర్పించిన తెలుగు మహిళలు
విశాఖపట్నం - చంద్రబాబు అరెస్ట్ వార్త విన్న తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు రోజా గుండెపోటుతో హఠాన్మరణం చెందారంటూ.. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ తెలుగు మహిళలు నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. బతికుండగానే ఇలా చేయడం ఏంటీ అని వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
విశాఖపట్నం - చంద్రబాబు అరెస్ట్ వార్త విన్న తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు రోజా గుండెపోటుతో హఠాన్మరణం చెందారంటూ.. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ తెలుగు మహిళలు నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. బతికుండగానే ఇలా చేయడం ఏంటీ అని వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
TDP Telugu women paid tribute to Minister Roja by saying heart Attack, Video Surfaces
Here's Viral Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement