Talasani Srinivas Yadav: కొండ పోచమ్మ సాగర్ ఘటనపై తలసాని దిగ్బ్రాంతి... యువకులమృతి కలచివేసింది...ప్రభుత్వం ఆదుకోవాలని తలసాని డిమాండ్
కొండ పోచమ్మ సాగర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి
కొండ పోచమ్మ సాగర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి 5 గురు విద్యార్థుల మృతి చెందగా బన్సీలాల్ పేట లోని CC నగర్ కు చెందిన దినేష్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి తల్లిదండ్రులను పరామర్శించారు తలసాని. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి చాలా బాధాకరం... ఒక్కో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కెనాల్కు గండి.. జలమయమైన గ్రామం, ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు...వీడియో ఇదిగో
Talasani Srinivas Yadav on Kondapochamma Sagar incident
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Private Parts Chopped Off Case: యూపీలో దారుణం, ట్రాన్స్జెండర్లకు గురువుగా మారాలని ప్రైవేట్ పార్ట్స్ కోయించుకున్నాడు, వీడియో ఇదిగో..
Varun Chakaravarthy: వన్డే కెరీర్లో రెండో మ్యాచ్లోనే అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి స్టువర్ట్ బిన్నీ రికార్డు బద్దలు
India Beat New Zealand By 44 Runs: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో భారత్ ఎవరితో తలపడనుందో తేలిపోయింది! న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా విజయడంఖా
Anjan Kumar Yadav: వీడియో ఇదిగో, సొంత పార్టీ నేతలపై రెచ్చిపోయిన అంజన్ కుమార్ యాదవ్, రెడ్డి కొడుకుల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement