Telangana Elections 2024: మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, అదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు, అధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్

మరో రెండు లోక్‌సభ స్థానాలు మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది

If Telangana gets a double road, Andhra Pradesh gets a single road - CM KCR

మరో రెండు లోక్‌సభ స్థానాలు మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది బీఆర్‌ఎస్‌. దీంతో పార్లమెంట్‌ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు వీళ్లే, మొత్తం 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధినేత కేసీఆర్

ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రకటించిన పార్లమెంటు స్థానాలు

1) ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు

2) మహబూబాబాద్ -(ఎస్టీ) మాలోత్ కవిత

3) కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్

4)పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్

5) మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి

6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్

7) వరంగల్ (ఎస్సీ)-డాక్టర్ కడియం కావ్య

8 ) జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్

9) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement