Telangana: వీడియో ఇదిగో, సంగారెడ్డిలో డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Telangana RTC bus hit divider in Sangareddy Several Passengers injured Watch Video

సంగారెడ్డి - జోగిపేట మండలం నేరడి కుంట శివారులో నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు.నారాయణఖేడ్ నుంచి హైదరాబాదుకు 45 మందితో ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టగా పెను ప్రమాదం తప్పిందని తెపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

షోరూం ముందే ఎలక్ట్రిక్ స్కూటీ తగలబెట్టిన వ్యక్తి..ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కరించలేదని స్కూటీని కాల్చేశాడు..వీడియో

Telangana RTC bus hit divider in Sangareddy

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement