Kidney Transplant Operation: మనిషికి పంది కిడ్నీ.. అమెరికా వైద్యుల ఘనత.. సజీవంగా ఉన్న వ్యక్తికి ఈ ఆపరేషన్ చేయడం ప్రపంచంలో తొలిసారని వెల్లడి
అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు.
Newdelhi, Mar 22: అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని (Kidney) అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు. సజీవంగా ఉన్న వ్యక్తికి ఇలాంటి కిడ్నీ అమర్చడం (Kidney Transplant Operation) ఇదే తొలిసారి. రోగి ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నారని వైద్యులు అన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్ మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ముగిసిన ఆపరేషన్, మొత్తం 8 మంది మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం
SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!
Advertisement
Advertisement
Advertisement