Kidney Transplant Operation: మనిషికి పంది కిడ్నీ.. అమెరికా వైద్యుల ఘనత.. సజీవంగా ఉన్న వ్యక్తికి ఈ ఆపరేషన్ చేయడం ప్రపంచంలో తొలిసారని వెల్లడి
అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు.
Newdelhi, Mar 22: అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని (Kidney) అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు. సజీవంగా ఉన్న వ్యక్తికి ఇలాంటి కిడ్నీ అమర్చడం (Kidney Transplant Operation) ఇదే తొలిసారి. రోగి ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నారని వైద్యులు అన్నారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)