NDRF To Turkey: టర్కీ భూకంప బాధితుల సహాయానికి ఎన్డీఆర్ఎఫ్.. 4 వేలు దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియాల్లో నిన్న సంభవించిన భారీ భూకంపాలు వందలాదిమందిని బలితీసుకున్నాయి. ఈ భూకంపాల కారణంగా టర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 4 వేల మందికిపై మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాదిమందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.
Newdelhi, Feb 6: టర్కీ (Turkey), సిరియాల్లో (Syria) సోమవారం సంభవించిన భారీ భూకంపాలు వేలాదిమందిని బలితీసుకున్నాయి. ఈ భూకంపాల కారణంగా టర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 4 వేల మందికిపై మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాదిమందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు (Rescue Operations) చురుగ్గా కొనసాగుతున్నాయి. భారీ భూకంపాలతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ సహా 45 దేశాలు ముందుకొచ్చాయి. భారత్ నుంచి ఇప్పటికే తొలి విడత సహాయ సామగ్రి, తర్ఫీదు పొందిన జాగిలాలు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టర్కీకి తరలివెళ్లింది.
జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. లింక్ కోసం క్లిక్ చేయండి
Advertisement
సంబంధిత వార్తలు
ICC Champions Trophy 2025 All Squads: ఈ సారి భారత్ విజేతగా నిలబడుతుందా ఈ జట్టుతో.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అన్నిజట్ల ఆటగాళ్లు జాబితా ఇదిగో
Virus From Dog: తస్మాత్ జాగ్రత్త..! కుక్కల ద్వారా చిన్నారికి వైరస్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
India Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టబోయే 15 మంది భారత ఆటగాళ్లు వీరే, మహ్మద్ సిరాజ్ అవుట్, షమీ రీ ఎంట్రీ
Trisha Emotional Post: నా కొడుకు చనిపోయాడు! నటి త్రిష ఎమోషనల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..
Advertisement
Advertisement
Advertisement