Viral Video: రూ. 2.20 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతి మండపం అలంకారం, గుంటూరు జిల్లాలో అద్భుతం, వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..
గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో కస్తూరి కంగన్ హాల్ వద్ద గణపతి మండపాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలతో అలంకరించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో కస్తూరి కంగన్ హాల్ వద్ద గణపతి మండపాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలతో అలంకరించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటారు. మెయిన్ బజార్లో దశావతార రూపంలో కొలువైన గణనాథుడుని స్థానిక వ్యాపారులు 2 కోట్ల 20 లక్షల రూపాయలతో ముస్తాబు చేశారు. గత 18 ఏళ్లుగా ఇలా కరెన్సీ నోట్లతో అలంకరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మొదట్లో ఐదు లక్షల రూపాయలతో అలంకరించడం ప్రారంభించినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేసినట్లు మండపం నిర్వహకులు సంకా బాలాజీ గుప్తా చెప్పారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
CM Revanth Reddy: హర్యానాలో కేజ్రీవాల్ కాంగ్రెస్ను ఓడిస్తే.. మేము కేజ్రీవాల్ను ఢిల్లీలో ఓడించామన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేరళ మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్కు హాజరు
Ainavilli Temple: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి లక్ష పెన్నులతో అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు (వీడియో)
Ganesh Jayanti Wishes, Messages, Quotes: నేడు గణేశ్ జయంతి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..
Advertisement
Advertisement
Advertisement