South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో
రైల్వే సర్వీసుల రద్దుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. హసన్పర్తి-ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పనుల కారణంగా డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
Hyderabad, Dec 19: రైల్వే సర్వీసుల రద్దుకు (Train Services Cancelled) సంబంధించి దక్షిణమధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. హసన్పర్తి-ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పనుల (Railway Work) కారణంగా డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మొత్తం 8 రైళ్లు రద్దు కానున్నాయని, కనిష్ఠంగా 12 రోజుల నుంచి గరిష్ఠంగా 26 రోజులపాటు ఈ రైళ్లు అందుబాటులో ఉండబోవని తెలిపింది. రద్దైన రైళ్ల వివరాలను వెల్లడించింది.
డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు రద్దైన రైళ్లు
- కాజీపేట-హసన్పర్తి, బళ్లార్ష-కాజీపేట, కరీంనగర్-సిర్పూర్, సిర్పూర్-కరీంనగర్, కరీంనగర్-బోధన్ రైళ్లు
జనవరి 2 నుంచి 13 వరకు రద్దైన రైళ్లు
- సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ రైళ్లు
డిసెంబరు 20 నుంచి జనవరి 14 వరకు రద్దైన రైలు
- బోధన్-కరీంనగర్ రైలు
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
Advertisement
Advertisement
Advertisement