Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ పట్ల మోడీ సానుభూతితో ఉంటే కిషన్ రెడ్డి మాత్రం పగతో ఉన్నాడు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి దుఃఖంలో ఉన్నాడు అన్నారు.

Modi Shows Sympathy Towards Telangana, But Kishan Reddy Harbors Hatred CM Revanth Reddy(X)

Hyd, March 2:  తెలంగాణ పట్ల మోడీ సానుభూతితో ఉంటే కిషన్ రెడ్డి మాత్రం పగతో ఉన్నాడు అన్నారు(Telangana) సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి దుఃఖంలో ఉన్నాడు అన్నారు.

కిషన్ రెడ్డి బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు... ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి(Kishan Reddy) అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్.. అర్ధరాత్రి రోడ్ల పైకి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు, పోలీస్ కేసు నమోదు

SLBC పాపం కల్వకుంట్ల చంద్రశేఖర రావుదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పనులను సగంలో ఆపడం వల్లే 8 మంది కార్మికులు చనిపోయారు.. రాయలసీమకు నీళ్లు తరలిపోవడానికి కారణం కేసీఆర్ కాదా ? అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా నా వనపర్తిని మర్చిపోను.. నాకు చదువుతో పాటు సంస్కారం నేర్పిన ప్రాంతం ఇది

అన్నారు.

Modi Shows Sympathy Towards Telangana, But Kishan Reddy Harbors Hatred: CM Revanth Reddy

రాజకీయాల్లో నేను రాణించడంలో వనపర్తిది ప్రత్యేకమైన పాత్ర.. ఈ ప్రాంతంతో నాది ఎప్పటికీ తెగిపోలేని బంధం అన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement