Telangana Integration Day: సమైక్యతా వజ్రోత్సవాలు.. అసెంబ్లీలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్, చైర్మన్ గుత్తా
అసెంబ్లీలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్, చైర్మన్ గుత్తా
Hyderabad, September 17: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసన సభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి వద్ద చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం అసెబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా చార్యులు, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
First Time, National Flag Was Unfurled: 75 ఏండ్లలో ఆ ఊళ్లో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. తొలిసారిగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి ఛత్తీస్ గఢ్ లో గ్రామస్థుల సంబురం (వీడియో)
Namo Bharat Rapid Rail Features: నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రత్యేకతలివే, గంటకు 110 కిలోమీటర్ల వేగం దీని సొంతం, టికెట్ ధర ఎంత ఉంటుందంటే..
National Flag Day 2024: భారత జాతీయ జెండా చరిత్ర గురించి తెలుసుకోండి, ఈ రోజు భారత జాతీయ పతాక దినోత్సవమని ఎంతమందికి తెలుసు ?
'China Flag On Indian Rocket': ఇస్రో రాకెట్ మీద చైనా జాతీయ జెండా ఉంచి యాడ్ ఇచ్చిన డీఎంకే మంత్రి, పరిధులు దాటేశారని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement