SBI Rate Hike: రుణాల వడ్డీ రేటును పెంచేసిన ఎస్బీఐ.. 0.05 శాతం ఎంసీఎల్ఆర్ పెంచిన దిగ్గజ బ్యాంకు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాకింగ్ వార్త. అయితే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR- ఎంసీఎల్ఆర్)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది.

SBI ATM (Credits: PTI)

Newdelhi, Nov 15: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాకింగ్ వార్త.  అయితే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR- ఎంసీఎల్ఆర్)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది. దీంతో ఇది తొమ్మిది శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన పాలసీ రెపోరేటును వరుసగా పదవసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.

కార్తీక పౌర్ణమి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

హెచ్‌డీఎఫ్ సీ ఇలా..

మరోవైపు, ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ ఎంపిక చేసిన మెచ్యూరిటీ పీరియడ్‌ ల రుణాలపై ఎంసీఎల్ఆర్ ని 0.05 శాతం పెంచింది. ఒక సంవత్సరం కాలానికి ప్రామాణిక ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం వద్ద నిర్ణయించింది.

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల స్వర్ణ వైజయంతీ మాల విరాళం, బహుకరించిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య...వీడియో ఇదిగో

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement