Earthquake in Andaman: అండమాన్ నికోబార్ దీవుల్లో 5.9 తీవ్రతతో భూకంపం.. అర్ధరాత్రి 12.53 గంటలకు ఘటన

అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Newdelhi, July 29: అండమాన్ నికోబార్ దీవులను (Andaman and Nicobar) మరోసారి భూకంపం (Earthquake) వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప కేంద్రం పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయ దిశలో 126 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని తెలిపింది.

Bengaluru: బెంగళూరులో అద్దెకు ఫ్లాట్.. నెలకు రూ. 2.5 లక్షల అద్దె.. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 25 లక్షలు.. నెట్టింట హాట్‌ టాపిక్‌ గా మారిన ఓ అద్దె ఫ్లాట్

ఉలిక్కిపడ్డ ప్రజలు

అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Bay of Bengal: బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.. సముద్రంలో చిక్కుకున్న 36 మంది మత్స్యకారులను రక్షించిన నేవీ

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement