AAP vs BJP Fight: బీజేపీ గూండాలు సిగ్గు లేకుండా మహిళలపై దాడి చేశారు, మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఆప్ కౌన్సిలర్ అశోక్ కుమార్, ఢిల్లీ సివిక్ సెంటర్‌లో ఆప్, బిజెపి కౌన్సిలర్‌ల మధ్య ఘర్షణ

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో ఆప్, బిజెపి కౌన్సిలర్‌ల మధ్య శుక్రవారం ఘర్షణ జరగడంతో ఒక కౌన్సిలర్ కుప్పకూలిపోయాడు.AAP, BJP కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు తోపులాటలు, మానవహారాలు, దెబ్బల వర్షం కురిపించడంతో ఢిల్లీ సివిక్ సెంటర్‌లో మరోసారి రచ్చ మొదలైంది.

AAP vs BJP Fight (Photo-ANI)

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో ఆప్, బిజెపి కౌన్సిలర్‌ల మధ్య శుక్రవారం ఘర్షణ జరగడంతో ఒక కౌన్సిలర్ కుప్పకూలిపోయాడు.AAP, BJP కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు తోపులాటలు, మానవహారాలు, దెబ్బల వర్షం కురిపించడంతో ఢిల్లీ సివిక్ సెంటర్‌లో మరోసారి రచ్చ మొదలైంది.సభలో మూడో రోజు కూడా గందరగోళం చోటు చేసుకుంది.కొద్ది నిమిషాల క్రితం ఢిల్లీ సివిక్ సెంటర్‌లో కుప్పకూలిన ఆప్ కౌన్సిలర్ అశోక్ కుమార్ మాను తన పార్టీకి చెందిన ఇతర కౌన్సిలర్‌లతో కలిసి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.మహిళలు, మేయర్‌పై కూడా దాడి చేసేంత సిగ్గులేని వారు.. బీజేపీ గూండాలు ఇలా చేశారు’ అని మండిపడ్డారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement