Protest in Nagarjuna University: సాంబార్ లో కప్ప.. భోజనం మానేసిన విద్యార్థినులు.. నాగార్జున యూనివర్సిటీలో ధర్నా.. స్పందించిన మంత్రి నారా లోకేష్ (వీడియో)
నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు ధర్నాకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు.
Guntur, Nov 30: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో (Nagarjuna University) విద్యార్థినులు (Students) ధర్నాకు (Protest) దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు. ఈ విషయం బయటకు రాకుండా ఏఎన్యూ అధికారులు జాగ్రత్త పడ్డట్టు విద్యార్థినులు ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ రాత్రి వసతిగృహం వద్ద విద్యార్థినులు ధర్నాకు దిగారు.
Here's Video:
లోకేష్ స్పందన
నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థినుల వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని, మెస్ కాంట్రాక్టర్ గా ఉన్న వార్డెన్ పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement