Train Accident in Odisha: ఒడిశాలోని జాజ్పూర్ లో ఘోర ప్రమాదం.. ప్లాట్ఫామ్పైకి దూసుకొచ్చిన రైలు.. 10 బోగీలు బోల్తా.. బోగీల కిందపడి ముగ్గురు ప్రయాణికులు మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొరాయి రైల్వేస్టేషన్లో ఓ గూడ్స్ రైలు ప్లాట్ఫామ్ మీదకు దూసుకొచ్చింది. 10 బోగీలు బోల్తా పడగా.. వాటి కింద పడి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
Bhubaneswar, Nov 21: ఒడిశాలోని (Odisha) జాజ్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. కొరాయి రైల్వేస్టేషన్లో ఓ గూడ్స్ రైలు ప్లాట్ఫామ్ (Platform) మీదకు దూసుకొచ్చింది. 10 బోగీలు బోల్తా పడగా.. వాటి కింద పడి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గూడ్స్ బోగీల కింద మరికొంతమంది చిక్కుకున్నారని సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement