Photo Shoot Turns Tragedy: రైల్వే బ్రిడ్జిపై దంపతుల పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన జంట.. రాజస్థాన్ లో ఘటన.. గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి.
రాజస్థాన్ లోని పాలి జిల్లాలో గోరంఘాట్ బ్రిడ్జిపై ఘోరం జరిగింది. రాహుల్, జాన్వి అనే నూతన దంపతులు పోస్ట్ వెడ్డింగ్ లో భాగంగా రైల్వే బ్రిడ్జిపై ఫోటో షూట్ లో పాల్గొన్నారు.
Jaipur, July 15: ప్రమాదకరమైన ప్రాంతాల్లో సేల్ఫీలు, ఫోటో షూట్ లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముందూ, వెనుక ఆలోచించకుండా చేసే ఇలాంటి విచిత్ర విన్యాసాలు కొన్నిసార్లు ప్రాణాలమీదకు తీసుకొస్తాయి. ఇదీ అలాంటి ఘటనే. రాజస్థాన్ (Rajasthan) లోని పాలి జిల్లాలో గోరంఘాట్ బ్రిడ్జిపై (Train Bridge) ఘోరం జరిగింది. రాహుల్, జాన్వి అనే నూతన దంపతులు పోస్ట్ వెడ్డింగ్ లో భాగంగా రైల్వే బ్రిడ్జిపై ఫోటో షూట్ లో పాల్గొన్నారు. దంపతులు బ్రిడ్జి మధ్యలో ఉండగా అటువైపుగా ఓ రైలు వచ్చింది.
ఆందోళనకు గురైన నూతన జంట
రైలు దూసుకురావడంతో ఆందోళనకు గురైన నూతన జంట బ్రిడ్జి మీద నుండి 90 అడుగుల లోతు లోయలోకి దూకేశారు. ఈ ఘటనలో రాహుల్ కు వెన్నుముకకు తీవ్ర గాయమవ్వగా, జాన్వికి కాలు విరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement