Ayodhya Ram Mandir Ceremony: అయోధ్య రామమందిర వేడుకకు హాజరుకావడం లేదని తెలిపిన సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, ఇది RSS/BJP ఈవెంట్ అని వెల్లడి
కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి
కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి. BJP, RSS నాయకులు అయోధ్యలో అసంపూర్తిగా ఉన్న ఆలయ ప్రారంభోత్సవం ఎన్నికల లాభం కోసం స్పష్టంగా ముందుకు తెచ్చారు" అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయోధ్య రామాలయానికి 2400 కిలోల బరువున్న భారీ గంట, ఎనిమిది లోహాలతో తయారీ, ఖరీదు రూ.25 లక్షలకు పైనే..
Here's PTI News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Advertisement
Advertisement
Advertisement