Ayodhya Ram Mandir Ceremony: అయోధ్య రామమందిర వేడుకకు హాజరుకావడం లేదని తెలిపిన సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, ఇది RSS/BJP ఈవెంట్ అని వెల్లడి

కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి

Sonia Gandhi during public meeting in Hubbali on May 6 (File Photo/ANI)

కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి. BJP, RSS నాయకులు అయోధ్యలో అసంపూర్తిగా ఉన్న ఆలయ ప్రారంభోత్సవం ఎన్నికల లాభం కోసం స్పష్టంగా ముందుకు తెచ్చారు" అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయోధ్య రామాలయానికి 2400 కిలోల బరువున్న భారీ గంట, ఎనిమిది లోహాలతో తయారీ, ఖరీదు రూ.25 లక్షలకు పైనే..

Here's PTI News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement