Coronavirus in India: ఆందోళన కలిగిస్తున్న మరణాల పెరుగుదల, 24 గంటల్లో 379 మంది మృతి, దేశంలో తాజాగా 16,862 మందికి కరోనా
దేశంలో కొత్తగా 16,862 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 19,391 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,33,82,100కు పెరిగింది. నిన్న 379 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,51,814కే చేరింది.
దేశంలో కొత్తగా 16,862 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 19,391 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,33,82,100కు పెరిగింది. నిన్న 379 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,51,814కే చేరింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,37,592కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,03,678 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న 30,26,483 వ్యాక్సిన్ డోసులు వినయోగించారు. ఇప్పటివరకు వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య 97,14,38,553కు చేరింది. నిన్న కేరళలో 9,246 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, మంది 96 ప్రాణాలు కోల్పోయారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement