Karnataka Shocker: 24 గంటలు బిజీగా ఉండే రైల్వే స్టేషన్లో కుళ్లిన మృతదేహం కలకలం, యశ్వంతపుర రైల్వే స్టేషన్లో ఓ డ్రమ్లో కుళ్లిన స్థితిలో ఉన్న యువతి బాడీని గుర్తించిన పోలీసులు
బెంగుళూరులోని యశ్వంతపుర రైల్వే స్టేషన్లోని డ్రమ్లో కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ 1పై ఉన్న డ్రమ్ నుంచి దుర్వాసన రావడాన్ని క్లీనింగ్ సిబ్బంది గమనించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బెంగుళూరులోని యశ్వంతపుర రైల్వే స్టేషన్లోని డ్రమ్లో కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ 1పై ఉన్న డ్రమ్ నుంచి దుర్వాసన రావడాన్ని క్లీనింగ్ సిబ్బంది గమనించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బట్టలతో కప్పి మూత వేసి ఉన్న ఆ డ్రమ్ను పోలీసులు పరిశీలించారు. కుళ్లినస్థితిలో ఉన్న మహిళ మృతదేహాం అందులో ఉండటం చూసి షాకయ్యారు.మృతురాలి వయసు 20 ఏళ్లు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నిఫుణులను అక్కడకు రప్పించి ఆధారాలు సేకరించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Advertisement
Advertisement
Advertisement