PM Modi Speech in Rajya Sabha: నేను దేశం కోసమే బ్రతుకుతున్నాను, రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ఒక వ్యక్తి చాలా మందిని ఎలా బలంగా ఎదుర్కొంటున్నాడో దేశం గమనిస్తోందని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక వ్యక్తి చాలా మందిని ఎలా బలంగా ఎదుర్కొంటున్నాడో దేశం గమనిస్తోంది.వారికి (ప్రతిపక్ష పార్టీలు) తగినంత నినాదాలు లేవు, వారి నినాదాలు మార్చుకోవాలి. ప్రధాని మోదీ అనే వ్యక్తి దేశం కోసమే బతుకుతున్నాడని రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక వ్యక్తి చాలా మందిని ఎలా బలంగా ఎదుర్కొంటున్నాడో దేశం గమనిస్తోంది.వారికి (ప్రతిపక్ష పార్టీలు) తగినంత నినాదాలు లేవు, వారి నినాదాలు మార్చుకోవాలి. ప్రధాని మోదీ అనే వ్యక్తి దేశం కోసమే బతుకుతున్నాడని రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నారు.
Here's ANI Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement