Andhra Pradesh: మద్యం తాగవద్దు అన్నందుకు మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్య, తోటలో బాదం చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా..
మద్యం తాగవద్దు అన్నదానికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న యువకుడు...అన్నమయ్య జిల్లా రౌతు కుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు తన సొంత పొలంలో బాదం చెట్టుకు ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మద్యం తాగవద్దు అన్నదానికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న యువకుడు...అన్నమయ్య జిల్లా రౌతు కుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు తన సొంత పొలంలో బాదం చెట్టుకు ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడిని పరిశీలించి పోస్టుమార్టం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
young man committed suicide
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement