Syria Earthquake: సిరియాను మళ్లీ వణికించిన వరుస భూకంపాలు.. 41 వేలు దాటిన మృతులు

టర్కీ, సిరియాలను భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. ఈ క్రమంలో సిరియాను మరోసారి భూకంపం వణించింది.

Earthquake in Turkey (Photo Credit: ANI)

New Delhi, Feb 17: టర్కీ (Turkey), సిరియాలను (Syria) భారీ భూకంపం (Earthquake) వణికించిన సంగతి తెలిసిందే. భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది.  ఈ క్రమంలో సిరియాను మరోసారి భూకంపం వణించింది. నిన్న రాత్రి 10.47 గంటలకు 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూ ఉపరితలానికి 18.8 కిలోమీటర్ల లోతులో వచ్చిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్లో దూరంలో ఉందని తెలిపింది. ఆ తర్వాత రాత్రి 11.17 గంటలకు వాయవ్య తీర ప్రాంతంలోని లటాకియాలో 3.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.

సమాజ్ వాదీ పార్టీ యువనేతను లవ్ మ్యారేజి చేసుకున్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. వీడియోతో

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement