Syria Earthquake: సిరియాను మళ్లీ వణికించిన వరుస భూకంపాలు.. 41 వేలు దాటిన మృతులు
టర్కీ, సిరియాలను భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. ఈ క్రమంలో సిరియాను మరోసారి భూకంపం వణించింది.
New Delhi, Feb 17: టర్కీ (Turkey), సిరియాలను (Syria) భారీ భూకంపం (Earthquake) వణికించిన సంగతి తెలిసిందే. భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. ఈ క్రమంలో సిరియాను మరోసారి భూకంపం వణించింది. నిన్న రాత్రి 10.47 గంటలకు 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూ ఉపరితలానికి 18.8 కిలోమీటర్ల లోతులో వచ్చిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్లో దూరంలో ఉందని తెలిపింది. ఆ తర్వాత రాత్రి 11.17 గంటలకు వాయవ్య తీర ప్రాంతంలోని లటాకియాలో 3.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
సమాజ్ వాదీ పార్టీ యువనేతను లవ్ మ్యారేజి చేసుకున్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. వీడియోతో
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Mystery Illness in Congo: ఆ దేశాన్ని వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి, ఇప్పటికే 50 మందికి పైగా మృతి, వందల్లో బాధితులతో నిండిన ఆస్పత్రులు
Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
Paragliding Mishap: ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్ ప్రమాదం... ఇద్దరు మృతి, ప్యారాగ్లైడింగ్ కంపెనీ నిర్వాహకుడు అరెస్ట్
Harishrao On Farmers Suicide: రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?, రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..హరీశ్ రావు ఫైర్
Advertisement
Advertisement
Advertisement