Viral News: ఐసీయూలో చికిత్స పొందుతున్న ఖైదీ భార్య.. ఆమె నాలుగు నెలల బిడ్డకు పాలిచ్చి తల్లి మనసు చాటిన కొచ్చి సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఆర్య

పాట్నాకు చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ఓ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎర్నాకుళంలోని దవాఖానలో చేర్చారు.

Cop Breastfeed (Credits: X)

Newdelhi, Nov 25: పాట్నాకు (Patna) చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో (Kerala) జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ఓ కేసులో ప్రస్తుతం జైలు (Jail)లో ఉన్నారు. మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎర్నాకుళంలోని దవాఖానలో చేర్చారు. నలుగురి పిల్లలకు ఠాణాలో ఆశ్రయమిచ్చారు. వారిలో తొమ్మిదినెలల చిన్నారి కూడా ఉన్నది. ఆకలితో ఆ బిడ్డ ఏడుస్తుండటంతో ఆపద సమయంలో కొచ్చి సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఆర్య తల్లి మనసు చాటుకున్నారు. బిడ్డకుపాలిచ్చి మానవత్వం చాటారు.

Rajasthan Elections Polling Begins: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్.. 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్‌.. ఎందుకంటే??

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement