Bihar: వీడియో ఇదిగో, రెండు గ్రూపుల మధ్య ఫైటింగ్, విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపిన ఓ వర్గం, బీహార్లోని భగల్పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన

బీహార్లోని భగల్పూర్ జిల్లాలో నవగాచియాలో రెండు గ్రూపుల మధ్య పోరాటంలో ఒ వర్గం విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపింది. నివేదికల ప్రకారం, నవ్‌గాచియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజేంద్ర కాలనీలో రెండు గ్రూపుల మధ్య పోరాటంలో ఆశిష్ కుమార్ అనే విద్యార్థిని కాల్చి చంపారు.

Representative Image.

బీహార్లోని భగల్పూర్ జిల్లాలో నవగాచియాలో రెండు గ్రూపుల మధ్య పోరాటంలో ఒ వర్గం విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపింది. నివేదికల ప్రకారం, నవ్‌గాచియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజేంద్ర కాలనీలో రెండు గ్రూపుల మధ్య పోరాటంలో ఆశిష్ కుమార్ అనే విద్యార్థిని కాల్చి చంపారు. చికిత్స కోసం అతన్ని నవగాచియా సబ్ డివిజన్ల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు, అక్కడ ప్రథమ చికిత్స ఇచ్చిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం భగల్పూర్ మయగాంజ్ ఆసుపత్రికి సూచించారు. అయితే చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు.పోలీసులు కేను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement