Bihar: వీడియో ఇదిగో, రెండు గ్రూపుల మధ్య ఫైటింగ్, విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపిన ఓ వర్గం, బీహార్లోని భగల్పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన
బీహార్లోని భగల్పూర్ జిల్లాలో నవగాచియాలో రెండు గ్రూపుల మధ్య పోరాటంలో ఒ వర్గం విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపింది. నివేదికల ప్రకారం, నవ్గాచియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజేంద్ర కాలనీలో రెండు గ్రూపుల మధ్య పోరాటంలో ఆశిష్ కుమార్ అనే విద్యార్థిని కాల్చి చంపారు.
బీహార్లోని భగల్పూర్ జిల్లాలో నవగాచియాలో రెండు గ్రూపుల మధ్య పోరాటంలో ఒ వర్గం విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపింది. నివేదికల ప్రకారం, నవ్గాచియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజేంద్ర కాలనీలో రెండు గ్రూపుల మధ్య పోరాటంలో ఆశిష్ కుమార్ అనే విద్యార్థిని కాల్చి చంపారు. చికిత్స కోసం అతన్ని నవగాచియా సబ్ డివిజన్ల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు, అక్కడ ప్రథమ చికిత్స ఇచ్చిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం భగల్పూర్ మయగాంజ్ ఆసుపత్రికి సూచించారు. అయితే చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు.పోలీసులు కేను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
Two More Flights For Indians Deportation: అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!
Road Accident Case in 2009: బస్సు ప్రమాదంలో మహిళ మృతి, రూ. 9 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Suryapet Honour Killing Case: నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు, సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement