Hardik Pandya Fifty Video: హార్థిక్ పాండ్యా లేకుంటే ఇండియా పరిస్థితి దారుణమే, సెమీఫైనల్లో చివర్లో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు.
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు.అడిలైడ్ మ్యాచ్లో కోహ్లి ఆచితూచి ఆడగా.. పాండ్యా దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరి కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది.
Tags
England vs India
England vs India Live
England vs India Score
ICC T20 World Cup
ICC T20 World Cup 2022
IND vs ENG
IND vs ENG Live Score
IND vs ENG Live Score Updates
IND vs ENG Live Updates
IND vs ENG Score
IND vs ENG Semifinal Clash
IND vs ENG T20 World Cup 2022
India vs England
India vs England live
India vs England Live Commentary
India Vs England Live Score
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement