Yuvraj Singh: యువరాజ్ సింగ్కు నోటీసులు జారీ చేసిన గోవా ప్రభుత్వం, మోర్జిమ్లో ఉన్న విల్లా రిజిస్ట్రేషన్ చేయకుండానే వాడుకుంటున్నట్లు నోటీసులో వెల్లడి
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్లో ఉన్న విల్లా రిజిస్ట్రేషన్ చేయకుండానే వాడుకుంటున్నట్లు యువీపై ఫిర్యాదు నమోదు అయ్యింది. ఈ కేసులో డిసెంబర్ 8వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్లో ఉన్న విల్లా రిజిస్ట్రేషన్ చేయకుండానే వాడుకుంటున్నట్లు యువీపై ఫిర్యాదు నమోదు అయ్యింది. ఈ కేసులో డిసెంబర్ 8వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది. హోమ్స్టేగా వాడుతున్న విల్లాకు గోవా పర్యాటక శాఖ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాసా సింగ్ అని ఆ విల్లాకు యువీ పేరు పెట్టుకున్నాడు.ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, లక్షరూపాయలు జరిమానా కట్టాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.నార్త్ గోవాలో ఉన్న ఆ విల్లాకు నవంబర్ 18వ తేదీన నోటీసులు ఇచ్చారు.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement
Advertisement