Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పెళ్లి చేయడంలేదని తండ్రిని రూంలో బంధించి చితకబాదిన కొడుకులు, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన
పెళ్లి చేయడం లేదని తండ్రిని రూమ్ లో బంధించి కొడుకు చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.మంత రాజు (65) అనే వ్యక్తి కిరణం షాపు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం.
పెళ్లి చేయడం లేదని తండ్రిని రూమ్ లో బంధించి కొడుకు చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.మంత రాజు (65) అనే వ్యక్తి కిరణం షాపు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. ఇందులో పెద్ద కూతురుకు వివాహం కాగా మరో ముగ్గురుకి నలభై ఏళ్ళు దాటినా వివాహం చేయడం లేదని తండ్రి రాజు ను నిత్యం వేధిస్తూ ఉన్నారు.
కుమారులు తండ్రి మధ్య మాట మాట పెరగడంతో ఇంట్లో ఒ రూమ్ లోకి తండ్రిను లాక్కొని కుమారులు నిలకంఠ, జగదీష్ లు విచక్షణారహితంగా కట్టెలతో తండ్రిపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టారు.వెంటనే ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు గమనించి, రాజును వెంటనే ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించారు.
Son Beat father in Kurnool
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement