Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా గోదాములో పేలుడు
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా గోదాములో పేలుడు, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తోసిపూడి వద్ద పెట్రోల్ పంపు, రైస్ మిల్లు పక్కనే ఉన్న ఫైర్క్రాకర్ గోడౌన్లో ఈ భారీ పేలుడు సంభవించింది, మంటలు చెలరేగడంతో పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కానప్పటికీ భారీ నష్టం వాటిల్లింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Here's PTI News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement