Hyderabad: పంజాగుట్టలో వ్యాపారవేత్త కిడ్నాప్, దారుణ హత్య, ఎస్‌ఆర్‌ నగర్‌లో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, కారు ఫైనాన్స్ వ్యవహారమే కారణమని అనుమానం

హైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహాన్ని ఎస్సార్ నగర్లోని కాలనీలో గుర్తించారు పోలీసులు.

Hyderabad business man Vishnu Rupani kidnap, Murder.. Here are the full details(X)

హైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహాన్ని ఎస్సార్ నగర్లోని కాలనీలో గుర్తించారు పోలీసులు. కారు ఫైనాన్స్ వ్యవహార కోసం కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. తీవ్ర విషాదం, వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీ కట్టలేక దంపతులు ఆత్మహత్య, అనాధలైన ఇద్దరు పిల్లలు 

Hyderabad business man Vishnu Rupani kidnap, Murder

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement