Telangana: నెల క్రితం తగిలిన గాయానికి కట్టు కట్టుకుని మేము కొట్టినట్లు నాటకమాడారు,  యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు దాడి ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్

నెల కింద క్రికెట్ ఆడుతుండగా జరిగిన గాయానికి కట్టు కట్టుకొని పోలీసులు కొట్టినట్లు డ్రామా ఆడారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు వీసీ మీద దాడి చేసి డోర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినపుడు అదుపులోకి తీసుకుంటే మేము కొట్టినట్లు కట్టుకథ సృష్టించారని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు.

warangal-cp-ranganath (Photo-Video Grab)

నెల కింద క్రికెట్ ఆడుతుండగా జరిగిన గాయానికి కట్టు కట్టుకొని పోలీసులు కొట్టినట్లు డ్రామా ఆడారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు వీసీ మీద దాడి చేసి డోర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినపుడు అదుపులోకి తీసుకుంటే మేము కొట్టినట్లు కట్టుకథ సృష్టించారని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు.

ఏబీవీపీ విద్యార్థులకు హెచ్‌డీ అడ్మిషన్ల కోసం జరిగిన పరీక్షల్లో మెరిట్ మార్కులు రాకపోయినా సీట్లు కావాలని బెదిరించి మా మీద దాడి చేశారని  కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ తెలిపారు

Warangal CP Ranganath (photo-Video Grab)

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement