Telangana: నెల క్రితం తగిలిన గాయానికి కట్టు కట్టుకుని మేము కొట్టినట్లు నాటకమాడారు, యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు దాడి ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్
నెల కింద క్రికెట్ ఆడుతుండగా జరిగిన గాయానికి కట్టు కట్టుకొని పోలీసులు కొట్టినట్లు డ్రామా ఆడారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు వీసీ మీద దాడి చేసి డోర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినపుడు అదుపులోకి తీసుకుంటే మేము కొట్టినట్లు కట్టుకథ సృష్టించారని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు.
నెల కింద క్రికెట్ ఆడుతుండగా జరిగిన గాయానికి కట్టు కట్టుకొని పోలీసులు కొట్టినట్లు డ్రామా ఆడారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు వీసీ మీద దాడి చేసి డోర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినపుడు అదుపులోకి తీసుకుంటే మేము కొట్టినట్లు కట్టుకథ సృష్టించారని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు.
ఏబీవీపీ విద్యార్థులకు హెచ్డీ అడ్మిషన్ల కోసం జరిగిన పరీక్షల్లో మెరిట్ మార్కులు రాకపోయినా సీట్లు కావాలని బెదిరించి మా మీద దాడి చేశారని కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ తెలిపారు
Warangal CP Ranganath (photo-Video Grab)
Here's Videos
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
HYDRA Complaints: అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్
NHRC Issues Notice To Telangana DGP: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్, రంగంలోకి దిగిన ఎన్హెచ్ఆర్సీ, తెలంగాణ డీజీపీతో పాటూ హైదరాబాద్ సీపీకి నోటీసులు
Hydra Commissioner Ranganath: 2025లోనూ కూల్చివేతలు ఆగవు..రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం అని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement