Telangana Shocker: మేడ్చల్‌ జిల్లా‌లో విషాదం, నాలుగో అంతస్థు నుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లాలో కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థి నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు..

Representational Image (Photo Credits: File Image)

మేడ్చల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లాలో కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థి సంజయ్ నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. పోస్టుమార్టు కోసం సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. సంజయ్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడికి సంబంధించి  వివరాలు  మరిన్ని తెలియాల్సి ఉంది.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement